వన్డే భారత్ మిషన్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి 59 మంది తెలుగు వారు
- కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులు 59 మందిని వందే భారత్ మిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ విమానాశ్రయానికి తీసుకువచ్చారు.
- ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో శుక్రవారం రాత్రి మలేషియా నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
- మొత్తం 59 మంది లో కర్నూలు జిల్లా ఒకరు, తూర్పు గోదావరి జిల్లా 4, పశ్చిమగోదావరి ఆరుగురు, గుంటూరు 12 మంది, కృష్ణాజిల్లా 7, నెల్లూరు 2, ప్రకాశం ఇద్దరూ, శ్రీకాకుళం ఆరుగురు, విజయనగరం నలుగురు, విశాఖపట్నం 15 మంది, ఉన్నారు.
- మలేషియా నుండి వచ్చిన వారిలో ఆరుగురు గర్భిణి స్త్రీలు ఉన్నారు.
- ఆయా జిల్లాల వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ మరియు సైడ్ కోరం ట్రైన్ కి పోలీస్ కార్టూన్ నడుమ విశాఖ విమానాశ్రయం నుండి బయలుదేరారు.
- మలేషియా నుండి ఢిల్లీ మీదుగా వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఆయా జిల్లాల వారు విశాఖ విమానాశ్రయం నుండి తిరిగి ఈరోజు రాత్రి పన్నెండున్నర గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారు అక్కడ నుండి ( యు ఎస్ ఏ ) బయలుదేరనున్నారు.