కృష్ణా జిల్లలో కార్టన్ సెర్చ్

- కృష్ణాజిల్లా  విస్సన్నపేట మండలంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా కార్డన్ సెర్చ్..

- జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు..

- తాతకుంట్ల తండా,వేమిరెడ్డిపల్లి తండా,బాణవాతు తండా,చంద్రుపట్ల తండా,కొర్ర తండాల్లో జల్లెడ పట్టిన పోలీసులు..

- 120,లీటర్ల నాటు సారా స్వాధీనం, 3,500 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వసం చేసిన పోలీసులు.

- 70 కిలోల బెల్లం పట్టివేత.21 మందిని అరెస్ట్..

- ఈ కార్యక్రమంలో నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు ఈ.ఎస్ ఎం.మనోహ, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు. 

Update: 2020-05-23 02:36 GMT

Linked news