యరపతినేని చుట్టూ సీబీఐ ఉచ్చు

Update: 2019-09-04 08:54 GMT

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ పై ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏపీ హైకోర్టులో ఈ రోజు కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ విషయాన్ని తెలియజేశారు. గతంలో హై కోర్టు కూడా అక్రమాలను నిర్ధారించిందన్న ప్రభుత్వ న్యాయవాది ఈ వ్యవహారంలో సీఐడీ అందించిన నివేదికను పూర్తి స్ధాయిలో పరిశీలించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. యరపతినేనిపై అత్యంత తీవ్రమైనవిగా ప్రభుత్వం భావిస్తోందని కోర్టుకు విన్నవించారు.

Full View 

Tags:    

Similar News