ఏపీ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా ఎస్ రామసుందర రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమీషనర్ గా తుడా సెక్రటరీ గా ఉన్న IAS అధికారి S రామసుందర రెడ్డి నియామకం

Update: 2020-04-10 15:25 GMT
S Ramasundara Reddy is the new state election commissioner of AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్  గా తుడా సెక్రటరీ గా ఉన్న IAS అధికారి S రామసుందర రెడ్డి నియామకం అయ్యారు. తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది...అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. 

Tags:    

Similar News