వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ఏపీఐఐసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వేదపండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. కార్యాలయ సిబ్బంది.. టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా కార్యాలయాన్నంతటినీ పరిశీలించారు రోజా.