అమరావతిలో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు

Update: 2019-09-26 07:32 GMT

రెండు రోజుల పర్యటనకు ఏపీ వచ్చిన ఫ్రాన్స్ బిజినెస్ డెలిగేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు వనరులపై సుమారు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులు రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూలతలను పారిశ్రామికవేత్తల బృందానికి వివరించారు. పరిశ్రమలు పెట్టేందుకు ఫ్రాన్స్ బృందం ఆసక్తి చూపుతున్నట్లుగా భావిస్తున్నారు.   

Tags:    

Similar News