నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం
దిశా చట్టంతో ఆడ పిల్లలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు హోంశాఖ మంత్రి సుచరిత.
దిశా చట్టంతో ఆడ పిల్లలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు హోంశాఖ మంత్రి సుచరిత. మహిళల రక్షణ కోసం దిశ S.O.S. యాప్ను తీసుకువచ్చామని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, రజనీ, బ్రహ్మనాయుడు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.