విశాఖలోని షీలానగర్లో 70 అడుగుల భారీ వినాయకుడి విగ్రహం కుప్పకూలింది. నెల రోజుల పాటు కష్టపడి నిర్మించిన ఈ విగ్రహం ఒక్క వర్షంతో కుప్పకూలింది. 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మింది గ్రామానికి చెందిన నిర్వహకులు దీనిని ఏర్పాటు చేశారు. వినాయక మండపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.