Uttam Kumar Reddy: రాహుల్‌ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది

Uttam Kumar Reddy Said that Rahul Jodo Yatra Will Create History in Telangana
x

Uttam Kumar Reddy: రాహుల్‌ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది

Highlights

Uttam Kumar Reddy: ఈనెల 23న తెలంగాణలో రాహుల్ యాత్ర ప్రవేశిస్తుంది

Uttam Kumar Reddy: దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు తెలంగాణ సమాజం మద్దతుగా నిలవాలని కాంగ్రెస్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. రాహుల్‌గాంధీ విరామ సమయంలో రాజకీయేతర వర్గాలను కలిసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రాహుల్‌ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న ఉత్తమ్‌.. కాంగ్రెస్‌ అంతర్గత ప్రజాస్వామ్యానికి ఖర్గే ఎన్నికే నిదర్శనమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories