లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల ప్రభాకర్

*మునుగోడు ఉప ఎన్నిక కొనసాగుతోంది

Rama Rao
Published on: 3 Nov 2022 9:05 AM IST
TRS Candidate Kusukuntla Prabhakar Reddy Exercised the Right to Vote in Lingojigudem Village
X

లింగవారిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల ప్రభాకర్

Kusukuntla Prabhakar Reddy: మునుగోడు ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story