రోగులకు గుడ్ న్యూస్..

రోగులకు గుడ్ న్యూస్..
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు, వ్యాధులతో విజృంభిస్తున్నా విషయం తెలిసిందే. దీంతో పెద్దాసుపత్రిలవైపు పరుగులు తీస్తుండంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రద్దీ విపరితంగా పెరిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు, వ్యాధులతో విజృంభిస్తున్నా విషయం తెలిసిందే. దీంతో పెద్దాసుపత్రిలవైపు పరుగులు తీస్తుండంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రద్దీ విపరితంగా పెరిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఇక నుండి ఆదివారాల్లోనూ ఓపీ సేవలు పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారాలు ఓపీ కేంద్రాలు తెరచి ఉంచి రోగులకు వైద్య సేవలు అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. అవసరమైతే రోగుల పరిస్థితిని బట్టి ఇన్ పేషెంట్లుగా చేర్చుకుంటామని, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories