బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కోదండరాం, అశ్వాధ్ధామరెడ్డి భేటీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కోదండరాం, అశ్వాధ్ధామరెడ్డి భేటీ
x
Highlights

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, టీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వాత్రామరెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు.

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, టీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వాత్రామరెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. వారం రోజుల నుండి కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కోదండరాం నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి వర్గం, అశ్వత్థామరెడ్డి రాజిరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ జేఏనీ నేతలు భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాల మద్దతు, భవిష్యత్‌ కార్యాచరణ పైన చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories