CM KCR: మునుగోడుకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించే అవకాశం

CM KCR Will Attend the Public Meeting In Chandur
x

CM KCR: మునుగోడుకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించే అవకాశం

Highlights

CM KCR: ఈనెల 30, 31 లేదా వచ్చేనెల 1న సభకు అవకాశం.. బహిరంగ సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. చండూర్ మండల కేంద్రంగా ఈనెల 30న లేదా 31 తేదీలు.. ఈ రెండూ కాదంటే వచ్చేనెల 1న TRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మునుగోడు ప్రజలకు భరోసా కల్పించనున్నారు. లక్షమందితో చండూరు సభ నిర్వహించాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఈ సభ కోసం ఇతర ప్రజలను తరలించకుండా.. కేవలం మునుగోడు ప్రాంత వాసులనే తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. చండూరు వేదికగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా మునుగోడు ప్రజలకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories