రాజ్‌భవన్‌లో నరసింహన్‌‌‌ను కలిసిన కేసీఆర్‌

రాజ్‌భవన్‌లో నరసింహన్‌‌‌ను కలిసిన కేసీఆర్‌
x
Highlights

సీఎం కేసీఆర్‌.. రాజ్‌భవన్‌లో నరసింహన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణకి నూతన గవర్నర్‌ను నియమించడంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రాజ్‌భవన్‌లో నరసింహన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణకి నూతన గవర్నర్‌ను నియమించడంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసింహన్‌.. ఇన్నాళ్లూ రాష్ట్రానికి అనేక సహాయసహాకారాలు అందించారని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత నుండి నేటి వరకూ విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాల పరిష్కారానికి నరసింహన్‌ కృషి చేశారని కేసీఆర్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories