టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కంప్లైంట్‌ మేరకు కేసు నమోదు..!

case was registered on the complaint of trs mla pilot rohit reddy
x

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కంప్లైంట్‌ మేరకు కేసు నమోదు

Highlights

* మరోవైపు నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై కూడా విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు

Moinabad Farmhouse Episode: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపిన ఎమ్మెల్యేల ఎర కేసులో పోలీసుల దర్యాప్తుపై అడ్డంకులు తొలగిపోవడంతో నిందితుల కస్టడీ కోరుతూ మొయినాబాద్‌ పోలీసులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కంప్లైంట్‌తో రామచంద్రభారతిపై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంపై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories