రాహుల్ వికెట్ కోల్పోయిన భారత్

రాహుల్ వికెట్ కోల్పోయిన భారత్
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పాకిస్థాన్ తో తలపడుతున్న టీమిండియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ తన అర్థ సెంచరీని...

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పాకిస్థాన్ తో తలపడుతున్న టీమిండియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అటు తరువాత స్కోరును పెంచే క్రమంలో రియాజ్ బౌలింగ్లో షాట్ కొట్టబోయి కవర్స్ లో అజాం చేతికి చిక్కాడు. దీంతో 24 ఓవర్లలో టీమిండియా ఒక్క వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్ 86 పరుగులతోనూ అప్పుడే వచ్చిన కెప్టెన్ కోహ్లీయే పరుగులేమీ లేకుండానూ క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories