ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న మన్మోహన్‌ సింగ్‌

Ex PM Manmohan Singh Cast his Vote in Delhi
x

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న మన్మోహన్‌ సింగ్‌

Highlights

*కుటుంబ సభ్యుల సహకారంతో ఓటు వేసిన మన్మోహన్‌ సింగ్‌

Manmohan Singh: దేశవ్యాప్తంగా AICC అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలోని పోలింగ్‌ స్టేషన్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. చాలా కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆరోగ్యం సహకరించకున్నా కుటుంబ సభ్యుల సహకారంతో పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చారు. మన్మోహన్‌సింగ్‌ కొంత కాలం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories