ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది లక్ష్యం-జగన్

ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది లక్ష్యం-జగన్
x
Highlights

ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌తో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్ కన్వల్‌తో...

ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌తో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్ కన్వల్‌తో మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలో ఉన్నానన్నారు వైసీపీ అధినేత జగన్. ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో జగన్‌ మాట్లాడారు పాదయాత్ర పొడుగుతా ప్రజల కష్టసుఖాలు వింటూ వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసాను ఇచ్చాను. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది లక్ష్యమని చెప్పారు. అందుకు ఏం చేయాలన్నది పాదయాత్ర ద్వారా ప్రజల మధ్య ఉండి నిశితంగా గమనించానన్నారు జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories