ఈసీ నోటీసుకు స్పందించిన యోగి ఆదిత్యనాథ్

ఈసీ నోటీసుకు స్పందించిన యోగి ఆదిత్యనాథ్
x
Highlights

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. తానెటువంటి వివాదాస్పద...

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు స్పందించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. తానెటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ కొన్నివివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీని మోడీ సేన అని అభివర్ణించారు. అదే విధంగా ఎస్పీ, బీఎస్పీలు అలీని నమ్ముకుంటే బీజేపీ మాత్రం భజరంగ్‌బలీని నమ్ముకుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో అలీకి, భజరంగ్‌బలీకి మధ్యే పోటీ అని యోగి అన్నారు. యోగి వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు అందాయి. యోగి వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల సంఘం 3 రోజుల పాటు ప్రచారంపై నిషేధం విధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories