స్మృతి ఇరానీ బొట్టుపై షాకింగ్ కామెంట్స్..

స్మృతి ఇరానీ బొట్టుపై షాకింగ్ కామెంట్స్..
x
Highlights

ఎన్నికల వేళ కొందరు రాజకీయ నేతలు అగ్రనేతపై విమర్శలు చేసే పనిలో పడ్డారు. తాజాగా యూపికి చెందిన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయ్‌దీప్ కవాడే ఏకంగా...

ఎన్నికల వేళ కొందరు రాజకీయ నేతలు అగ్రనేతపై విమర్శలు చేసే పనిలో పడ్డారు. తాజాగా యూపికి చెందిన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయ్‌దీప్ కవాడే ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కావాడే చేసిన వ్యాఖ్యలు ఇప్పడు అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి. జయదీప్ మాట్లాడుతూ స్మృతి ఇరానీ ఎప్పడు రాజ్యాంగాన్ని మార్చమని అంటుంటారని అయితే స్మృతి తన నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటారనీ అసలు తనకు ఎంతమంది భర్తలు ఉన్నారో ఆవిడగారి బొట్టు సైజు చూస్తేనే అర్ధమౌతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటారు. ఆమె తరచూ తన భర్తలను మార్చుతూ ఉంటారనీ అన్నారు. అయితే స్మృతి పార్లమెంటులో, కేంద్ర మంత్రి గడ్కరీ పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ ట్లాడుతుంటారు రాజ్యాంగాన్ని మార్చడం భర్తలను మార్చినంత సులువు కాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories