1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం
x
Highlights

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతొంది. సాయంత్రం ఐదు గంటల పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4...

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతొంది. సాయంత్రం ఐదు గంటల పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. మొత్తం 1850 ఎంపీటీసీ, 179 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఇక మధ్యాహ్నం 1 వరకు వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్‌కర్నూల్ 57.39%

నల్లగొండ 62.21.

సూర్యపేట 66.54 .

భద్రాద్రి కొత్తగూడెం 65.09 .

కామారెడ్డి 64.95.

ఖమ్మం 60.25 శాతం.

రంగారెడ్డి-64.29 శాతం.

యాదాద్రి భువనగిరి 61.63.

జనగామ 58.32.

మహబూబాబాద్ 58.81.

ఆదిలాబాద్ 56.50.

వనపర్తి 52.37 శాతలుగా పోలింగ్ నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories