మరోసారి కన్నుగీటిన రాహుల్‌..!

మరోసారి కన్నుగీటిన రాహుల్‌..!
x
Highlights

భారత్ కొనుగోలు చేసిన తొలి రాఫెల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరులో దేశానికి వస్తుందని చెప్పారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సమయంలో

భారత్ కొనుగోలు చేసిన తొలి రాఫెల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరులో దేశానికి వస్తుందని చెప్పారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి కన్నుకొట్టి కెమెరాకు చిక్కాడు. అయితే రాఫేల్ పై చర్చలో భాగంగా తమిళనాడు అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ బల్లపై చరిచి మొచ్చుకున్నాడు. ఆ తరువాత వెనకనే ఉన్న నేతతో ఏదో అంటూనే కన్ను కొట్టాడు ఇంకా ఏం ఉంది అది కెమెరాకు చిక్కాడు రాహుల్. ఇక ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పోయిన ఏడాదిలో కూడా ఎన్డీయే సర్కార్ పై అవిశ్వాస తీర్మాణ సమయంలోనూ కన్నుకొట్టిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories