చంద్రబాబు కేవలం కొడుకు కోసం పనిచేస్తున్నారు - మోడీ

చంద్రబాబు కేవలం కొడుకు కోసం పనిచేస్తున్నారు - మోడీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిపేశారని మోడీ విమర్శించారు. రాయలసీమ స్థాయి బిజెపి బూత్ కమిటీ సభ్యులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తేజస్విని అనే కార్యకర్త ప్రధానితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావించారు. నిత్యం చంద్రబాబు కేంద్రం పైన, మోడీ పైన విమర్శలు చేస్తున్నార మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. తేజస్విని ప్రశ్న పై మోడీ ఘాటు గా స్పందించారు. చంద్రబాబు కేవలం కొడుకు కోసం పనిచేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని మోడీ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories