టీఆర్ఎస్ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది: భట్టి

టీఆర్ఎస్ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది: భట్టి
x
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆకర్షక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా లొంగరని భట్టి విక్కమార్క స్పష్టం చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆకర్షక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా లొంగరని భట్టి విక్కమార్క స్పష్టం చేశారు. శనివారం కొత్తగా అసెంబ్లీ స్వీకర్ గా కొలువుదిరీనా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. సీఎల్పీ లీడర్ పదవి భాద్యలు చేపట్టిన తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నాకు సీఎల్పీ లీడర్ పదవి భాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని సీఎల్పీ లీడర్ గా ఎన్నికైన భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్ సభ్యులకు అనుభవం ఉందన్నారు. తమకున్న అనుభవంతో సభలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని భట్టి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories