ఈవీఎంలపై సందేహాలను ప్రూవ్ చేశాం-నారాయణ

ఈవీఎంలపై సందేహాలను ప్రూవ్ చేశాం-నారాయణ
x
Highlights

ఈవీఎంలు పై అనుమానాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ పార్టీ బ్యాలెట్ పోలింగ్ కోసం పోరాటం చేస్తుందన్నారు ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.

ఈవీఎంలు పై అనుమానాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ పార్టీ బ్యాలెట్ పోలింగ్ కోసం పోరాటం చేస్తుందన్నారు ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఏవో ఒకటిరెండు దేశాలు మినహా అభివృద్ధి చెందిన అన్ని దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్లు వాడుతున్నాయన్నారు. మనదేశంలో వాడే ఈవీఎంలు పై సందేహాలను ప్రూవ్ చేశామన్నారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు ఈవీఎంలు కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బ్యాలెట్ వినియోగానికి టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories