పార్టీ మారను కానీ..: జేసీ దివాకర్ రెడ్డి

పార్టీ మారను కానీ..: జేసీ దివాకర్ రెడ్డి
x
Highlights

టీడీపీ పార్టీ స్క్రీనింగ్ కమిటీపై ఎంపీ జేసీ దవాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం దివాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...

టీడీపీ పార్టీ స్క్రీనింగ్ కమిటీపై ఎంపీ జేసీ దవాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం దివాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేజీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ మారను కానీ ఈ ఎన్నికల్లో పోటీచేయాలో లేదో ఆలోచిస్తానని దివాకర్ రెడ్డి అన్నారు. అయితే స్క్రీనింగ్ కమిటి ఆలోచనలు స్ఫష్టంగా లేవని విమర్శించారు. కొంత మంది నాయకులపై మాత్రం అనుమానాలు ఉన్నాయని, అలాగే కమిటీలో కొంతమంది మాటలు తనకు నచ్చేలేదని దివాకర్ రెడ్డి అన్నారు. సింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లులో సిట్టింగులను మార్చాలని అన్నారు. సిట్టింగులు మార్చకుంటే అనంతపురం లోక్‌సభ స్థానంలో ఓటమి మాత్రం తప్పదని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories