గ్రామస్థాయి నుంచి పార్లమెంటు దాకా గులాబీ జెండా ఎగరాలి‌: కేటీఆర్

గ్రామస్థాయి నుంచి పార్లమెంటు దాకా గులాబీ జెండా ఎగరాలి‌:  కేటీఆర్
x
Highlights

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని తెలంగాణకు పనిగట్టుకొని ప్రధాని మోడీ మొదలుకొని ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యనేతలు వచ్చి

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని తెలంగాణకు పనిగట్టుకొని ప్రధాని మోడీ మొదలుకొని ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యనేతలు వచ్చి తెలంగాణలో ప్రచారంచేసినా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలు గెలిపించారని కేటీఆర్ పెర్కోన్నారు. గ్రామస్థాయి మొదలుకొని పార్లమెంట్ స్థాయి వరకూ గులాబీ జెండా ఎగిరితేనే ప్రధానిని నిర్ణయించే శక్తి తెలంగాణకు వస్తుందన్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే గెలుపు వెనుక లక్షలాది మంది కార్యకర్తలున్నారని చెప్పారు. చరిత్రలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన వారెవరూ లేరని, అది ఒక్క కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీకే సాధ్యమైందని చెప్పారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories