మోదీకి స‌వాల్ విసిరిన కేజ్రీవాల్‌

మోదీకి స‌వాల్ విసిరిన కేజ్రీవాల్‌
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా వేళ కేంద్రసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనకబడినవాళ్లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా వేళ కేంద్రసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనకబడినవాళ్లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కేంద్రసర్కార్ చేసిన తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ సవాల్ చేశారు. పార్లమెంట్‌లో సవరణ బిల్లును తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆ బిల్లు తప్పకుండా తమ పార్టీ ఆమోదం తెెలుపుతుందని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఈ నిర్ణయం కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అదో రాజకీయ ఎత్తుగడగా అనిపిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. దీనిపై యశ్వంత్ సిన్హా కూడా రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. ఇదో జుమ్లా దాడి అని అన్నారు. ఈ నిర్ణయంలో తప్పకుండా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, ఇక పార్లమెంట్‌ ఉభయసభల్లో ఈ బిల్లుకు ఆమోదం దక్కడం కష్టమేనని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories