ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ..

ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ..
x
Highlights

ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్లు- 1,83,24,588, మహిళా ఓటర్లు -1,86,04,742, థర్డ్ జెండర్స్ ఓటర్లు-...

ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్లు- 1,83,24,588, మహిళా ఓటర్లు -1,86,04,742, థర్డ్ జెండర్స్ ఓటర్లు- 3,761గా ప్రకటించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.

శ్రీకాకుళం 20,64,330

విజయనగరం 17,33,667

విశాఖపట్నం 32,80,028

తూర్పు గోదావరి 40,13,770

పశ్చిమ గోదావరి 30,57,922

కృష్ణా 33,03,592

గుంటూరు 37,46,072

ప్రకాశం 24,95,383

నెల్లూరు 22,06,652

వైఎస్సార్ కడప 20,56,660

కర్నూలు 28,90,884

చిత్తూరు 30,25,222

అనంతపురం 30,58,909

Show Full Article
Print Article
Next Story
More Stories