దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది మృతి

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది మృతి
x
Highlights

దుబాయ్‌లోని రశీదియ ఎగ్జిట్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని...

దుబాయ్‌లోని రశీదియ ఎగ్జిట్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 31 మంది ప్రయాణికులతో ఒమన్‌ నుంచి దుబాయికి వస్తుంగడగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు మృతుల వివరాలను ఇండియన్‌ కాన్సులేట్‌ వెల్లడించింది. భారత్‌కు చెందిన మృతుల పేర్లు రాజగోపాలన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, రేష్మ ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, దీపక్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ అరక్కవీటిల్‌, కిరన్‌ జానీ, వాసుదేవ్‌, తిలక్‌రామ్‌ జవహార్‌ ఠాకూర్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories