ఉద్యోగులకు శుభవార్త..!

Highlights

అరకొర వేతనాలతో సర్దుకుపోతున్నఉద్యోగుల కష్టాలు ఇక తీరే మార్గం కనిపిస్తుంది.. అది కూడా వచ్చే ఏడాదినే ఈ తీపికబురు ఉద్యోగుల చెవిన పడనుంది..2017లో భారత...

అరకొర వేతనాలతో సర్దుకుపోతున్నఉద్యోగుల కష్టాలు ఇక తీరే మార్గం కనిపిస్తుంది.. అది కూడా వచ్చే ఏడాదినే ఈ తీపికబురు ఉద్యోగుల చెవిన పడనుంది..2017లో భారత ఉద్యోగుల వేతనాలు 8-10 శాతం పెరిగితే..2018లో పలు రంగాల ఉద్యోగులకు 10-15 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని ప్రముఖ మానవనరుల కన్సల్టెన్సీ గ్రూప్‌ అంచనా వేస్తుంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ సేవలు, రిటైల్‌, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చోటుచేసుకోనున్నాయి. ఐటీలో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు డిజిటల్‌, డేటా సైన్స్‌ వంటి నైపుణ్యాలకు డిమాండ్‌ నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది ప్రధానంగా మౌలిక, టెలికాం, తయారీ, ఐటీ రంగాల్లో గణనీయమైన వృద్ధి చెందుతుందని, దీని ఫలితంగా నిరుద్యోగులకు నియామకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు..

Show Full Article
Print Article
Next Story
More Stories