భాజపా రథయాత్రకు మళ్లీ బ్రేక్‌..!

భాజపా రథయాత్రకు మళ్లీ బ్రేక్‌..!
x
Highlights

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించేబోయే బీజేపీ రథయాత్రకు బ్రెక్ పడిండి. గురువారం పశ్చిమబెంగాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కోల్‌కతా హైకోర్టు తోసిపుచ్చిన...

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించేబోయే బీజేపీ రథయాత్రకు బ్రెక్ పడిండి. గురువారం పశ్చిమబెంగాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కోల్‌కతా హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే కాగా తాజాగా కోల్ కతా తీర్పును పశ్చిమ బెంగాల్ సర్కార్ సవాల్ చేస్తూ నేడు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తరువాత ఎట్టకేలకు మమతా సర్కార్ కే అనుకూలంగా తీర్పు ప్రకటించింది. కాగా రాష్ట్రవ్యప్తంగా 42నియోజకవర్గాల్లో బీజేపీ రథయాత్ర చేపట్టాలని బీజేపీ భారీ సన్నాహాలు చేసింది. కాగా దినికి అనుమతివ్వలంటూ బీజేపీ రాష్ట్ర సర్కార్ ను కోరింది. అయితే రథయాత్ర చేపట్టే ప్రాంత్రాలు మత హింస జరిగే అవకాశం ఉన్నందున్న రాష్ట్రప్రభుత్వ వాదనతో కోర్టు ఏకిభవించి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories