ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు ఉందా..?: అమిత్ షా

ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు ఉందా..?: అమిత్ షా
x
Highlights

ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు ఉందా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు తెలంగాణకు ఎంతో ముఖ్యమైనవని అమిత్ షా...

ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు ఉందా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు తెలంగాణకు ఎంతో ముఖ్యమైనవని అమిత్ షా పెర్కోన్నారు. నిర్మల్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు.ఇక్కడనే ఓవైసీ హిందూ దేవుళ్ల అవమానించారని కాని కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. గడిచిన నాలుగేండ్లలో తెరాస సర్కార్ పరిపాలనలో తెలంగాణ ఎం సాధించిందని గుర్తుచేశారు. ఈ ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండి అభివృద్దికి మారుపేరుగా బీజేపీయే అని నిరూపిస్తామని తెలిపారు. కొన్ని సంవత్పరాల కింద నిర్మల్ లో చాలా పరిశ్రమాలు ఉండే కాని ఇప్పుడు ఎక్కడైనా ఒక్క పరిశ్రమైన ఉందా అని ప్రశ్నించారు. దినికి గల కారణం ప్రత్యేకంగా నేనే చెప్పనక్కర్లేదు మీకే వదిలేస్తున్నా ఈ ప్రశ్రకు సమాదానం అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories