ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఆ నలుగురూ విశాఖకు చెందిన వారని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వీరు కూడా ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరయ్యాయని తెలిపింది.-పూర్తి కథనం  

Show Full Article
Print Article
Next Story
More Stories