Vijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం

X
Vijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
Highlights
Vijayasai Reddy: కిక్ ద బాబు, గెట్ ది పవర్, అండ్ సెర్వ్ ది పీపుల్ నినాదం
Rama Rao29 Jun 2022 6:15 AM GMT
Vijayasai Reddy: బాబును తరిమేసి అధికారాన్ని చేజిక్కించుకుని, పేదలకు సేవ చేసే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో నాగార్జున వర్సిటీలో నిర్వహించనున్న వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లను పార్టీ ప్రముఖులతో పరిశీలించిన ఆయన 175 స్థానాలే లక్ష్యంగా 2024 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇకపై వైసీపీ చరిత్రతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని పేదల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పరిపాలన సాగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Web TitleVijayasai Reddy and Sajjala Ramakrishna Reddy Visit YCRCP Plenary Campus
Next Story
సీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMT
గణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMTఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!
18 Aug 2022 3:00 PM GMTరైల్వే ప్రయాణికులకి అలర్ట్.. టికెట్ల సబ్సిడీలో కొత్త నిబంధనలు..!
18 Aug 2022 3:00 PM GMT