బోటు ఆపరేటర్లతో టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం

అవంతి శ్రీనివాస్
x
అవంతి శ్రీనివాస్
Highlights

బోటు ఆపరేటర్లతో టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఇకపై పడవ ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అవంతి తెలిపారు....

బోటు ఆపరేటర్లతో టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఇకపై పడవ ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అవంతి తెలిపారు.

బోట్లకు అనుమతులపై ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో 9 కంట్రోల్ రూమ్స్‌ నెలకొల్పుతామన్నారు. డిసెంబర్ 10న బోటు డ్రైవర్లకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీటీడీసీకి 54 బోట్లు ఉన్నాయని మిగతావన్నీ ప్రైవేటువేనన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories