విజయవాడ కృష్ణా నదిలో ఈత పోటీలు

విజయవాడ కృష్ణా నదిలో ఈత పోటీలు
x
Highlights

ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణా నదిలో ఈత పోటీలు నిర్వహించారు. కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్లు దుర్గా ఘాట్ నుంచి సీతానగరం...

ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణా నదిలో ఈత పోటీలు నిర్వహించారు. కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్లు దుర్గా ఘాట్ నుంచి సీతానగరం ఘాట్ వరకు ఈ పోటీలు సాగాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో 290 మంది ఈతగాళ్లు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories