పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లా గొట్టగూడెం వద్ద మినీ వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

పశ్చిమగోదావరి జిల్లా గొట్టగూడెం వద్ద మినీ వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా పెడన నుంచి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories