Andhra Pradesh: గవర్నర్ బిశ్వభూషణ్‌తో ప్రతిపక్షనేత చంద్రబాబు సమావేశం

Andhra Pradesh: గవర్నర్ బిశ్వభూషణ్‌తో ప్రతిపక్షనేత చంద్రబాబు సమావేశం
x
Highlights

రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిశారు. మండలిలో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం...

రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కలిశారు. మండలిలో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తుందని గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories