మృతిచెందిన మాజీ సభ్యులకు అసెంబ్లీ సంతాపం

మృతిచెందిన మాజీ సభ్యులకు అసెంబ్లీ సంతాపం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన నేతలు వైఎస్‌ వివేకానందరెడ్డి, సుబ్బారెడ్డి,...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన నేతలు వైఎస్‌ వివేకానందరెడ్డి, సుబ్బారెడ్డి, సంజీవరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు ఏపీ అసెంబ్లీ మౌనం పాటించింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి తమ్మినేని సీతారాం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ సాగుతోంది. శాసనసభలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories