మైనర్ బాలిక మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

♦ మహబూబ్‌ నగర్‌లో ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు ♦ తన తండ్రి హోటల్‌లో పనిచేసే అబ్బాయితో వెళ్లిన బాలిక

Update: 2019-11-07 04:49 GMT
ప్రతీకాత్మక చిత్రం

హయత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేధించారు. అంబర్‌ పేట పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక తన తండ్రి హోటల్‌లో పని చేసే అబ్బాయితో బాలిక మహబూబ్ నగర్‌ వెళ్లింది. మహబూబ్‌ నగర్‌లో పోలీసులు ట్రేస్ చేశారు. బాలికను తీసుకుని వెళ్లిన యువకుడు హయత్ నగర్ పోలీసుల అదపులో ఉన్నట్లు తెలిసింది. 

Tags:    

Similar News