మెట్రో రైళ్లలో రద్దీ..ఇవాళ 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళిక

Update: 2019-10-05 08:24 GMT

ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. రెండు కారిడార్లలో అదనపు సర్వీసులు నడుపుతున్నారు మెట్రో అధికారులు. సమ్మెతో ఇవాళ ఒక్కరోజే 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఈ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకూ మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సాధాకరణ రోజుల్లో ఉదయం 10 గంటల వరకు 42 వేల మంది ప్రయాణించేవారని, ఈ రోజు ఉదయం 10 గంటల వరకు 78 వేల మంది ప్రయాణం చేశారని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News