మద్యం కోసం పిల్లల్ని అమ్మేసిన తండ్రి

తాగుడుకు బానిసై డబ్బు కోసం అభం శుభం తెలియని ఇద్దరు పిల్లల్ని విక్రయించాడో తండ్రి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెగా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Update: 2019-08-20 06:48 GMT

తాగుడుకు బానిసై డబ్బు కోసం అభం శుభం తెలియని ఇద్దరు పిల్లల్ని విక్రయించాడో తండ్రి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెగా గ్రామంలో ఈ ఘటన జరిగింది. లక్ష రూపాయల కోసం కే. సముద్రం మండలానికి చెందిన రాజు తన ఇద్దరు పిల్లల్ని అమ్మేశాడు. అయితే వీరిని హైదరాబాద్ తరలిస్తుండగా గుండెగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

Full View 

Tags:    

Similar News