హోల్డర్ జోరు కొనసాగుతోంది. టీమిండియా తో మ్యాచ్ లో భాగంగా వెస్టిండీస్ బౌలర్లు భారత్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హోల్డర్ తన వైవిధ్య భరితమైన బౌలింగ్ తో పరుగులు రాకుండా అడ్డుకుంటున్నాడు. మరో వైపు భారత్ బ్యాట్స్ మెన్ నిదానంగా.. ఆచి,తూచి ఆడుతున్నారు. 25 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 118 పరుగులు చేసింది. కోహ్లీ 37 పరుగులతోనూ, విజయ్ శంకర్ 13 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.
5️⃣ overs
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019
8️⃣ runs
2️⃣ maidens
1️⃣ wicket
What a spell so far by #JasonHolder#WIvIND | #CWC19 | #MenInMaroon pic.twitter.com/4omOjpbuSv