టీమిండియా ఓపెనర్లు విజృంభిస్తున్నారు. ఓపెనర్ ధావన్ అర్థ సెంచరీ సాధించిన కొద్దీ సేపటికే రోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరువాత నుంచి ఇద్దరూ బంతుల్ని వెంటాడుతున్నారు. 22 ఓవర్లకి 127 పరుగులు టీమిండియా చేసింది. ఇలాగె ఆడితే మరో భారీ స్కోరును ఈ ప్రపంచ కప్ లో టీమిండియా క్రికెట్ అభిమానులకు చూపిస్తుంది.
Rohit follows his partner to fifty!
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
A very very good start this from #TeamIndia.#CWC19 #INDvAUS pic.twitter.com/wYnftrXNxc