రిషబ్ పంత్ అవుట్

Update: 2019-07-02 12:51 GMT

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఐదో వికెట్ ని కోల్పోయింది . రిషబ్ పంత్ (48) వ్యకిగత  పరుగుల వద్ద ఐదో వికెట్ గా వెనుదిరిగాడు . ఇందులో ఆరు ఫోర్లు , ఒక సిక్స్ ఉన్నాయి . ప్రస్తుతం భారత్ 279 పరుగులు చేసింది . క్రీజ్ లో ధోని మరియు దినేష్ కార్తీక్ ఉన్నారు . అంతకుముందు ఓపెనర్స్ రాహుల్ , రోహిత్ బాగా రాణించారు .. 

Similar News