మూడో వికెట్ కోల్పోయిన భారత్

Update: 2019-06-22 11:25 GMT

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా మూడో వికెట్‌ కోల్పయింది. రహ్మత్‌షా వేసిన 27వ ఓవర్‌ తొలి బంతికే విజయ్‌ శంకర్‌ 29(41) ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి వికెట్‌ కీపర్‌ ధోనీ వచ్చాడు. రహ్మత్‌ షా వేసిన 27వ ఓవర్‌లో విజయ్‌శంకర్‌ (29) వికెట్‌ తీయడంతో పాటు రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.  

Tags:    

Similar News