బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాదీ ప్లేయర్ తేజస్ యుద్ధ విమానంలో విహరించింది ఏరో ఇండియా షోలో వుమెన్స్ డే సందర్భంగా ఏవియేషన్ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. సిందూతో పాటు ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. తేజస్లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు.