టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

Update: 2019-06-05 10:27 GMT

ప్రపంచ కప్ లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ను ప్రధాని మోడీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా అయన టీమిండియా కు శుభాకాంక్షలు అందించారు. 

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ లో తన ప్రయాణాన్ని మొదలు పెడుతున్న  టీమిండియా కు శుభాకాంక్షలు. ఈ టోర్నమెంట్ మంచి క్రికెట్ ను అందించాలని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా ఉండాలని అయన ఆకాంక్షించారు. 

దక్షిణాఫ్రికా తో మ్యాచ్ ను గెలవాలి.. అలాగే క్రీడాభిమానులు మనసులూ గెలవాలి అని  ప్రధాని తన  ట్విట్టర్ లో పేర్కొన్నారు. 




Tags:    

Similar News