పాండ్య అవుట్! ఓటమికి దగ్గరలో భారత్!

Update: 2019-06-30 17:16 GMT

విజయలక్ష్యాన్ని చేరుకునే క్రమంలో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది భారత్. చక్కగా ఆడుతున్న పాండ్య ప్లంకెట్ బౌలింగ్ లో 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనితో టీమిండియా పరిస్థితి మరింత దీనంగా తయారైంది. ఇపుడు ఓటమి తప్పించుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే. స్కోరు.. 45 ఓవర్లకి ఐదు వికెట్లు నష్టపోయి 267 పరుగులు. చేయాల్సింది 30  బంతుల్లో ౬౮ పరుగులు..

Tags:    

Similar News